Dharmavaram

జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు ఎంపిక

జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు ఎంపిక

 

ధర్మవరం (పల్లె వెలుగు) 30 ఆగష్టు: ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ర స్థాయి జూడో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి చిగిచెర్లకు చెందిన వర్షిణి,నిర్మల గాయత్రి, మహిత , యశస్వినీ , లాస్య రెడ్డి , యశ్విత   లు త్రిసూర్,   కేరళ రాష్ట్రం లో జరిగే సౌత్ జోన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది ఈ పోటీలు త్రిసూర్ లో సెప్టెంబర్1 వ తేదీ నుండీ 5వ తేదీ వరకు జరుగును. ఒకే గ్రామము నుంచి 7 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాబడం పట్ల గ్రామా పెద్దలు ఆనందం   వ్యక్తం చేశారు  క్రీడాకారులను  డైరెక్టర్ బుచ్చిరెడ్డి,   ఓబిరెడ్డి ,మరియు పాటశాల హెడ్ మాస్టర్ విజయ్ సాయి, పాఠశాల పీడీ ప్రతాప్ రెడ్డి, మరియు ఉపాధ్యాయులు  అభినందనలు  తెలిపారు,

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button